YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇంద్రకీలాద్రిలో కర్నాటక సీఎం

 ఇంద్రకీలాద్రిలో కర్నాటక సీఎం
విజయవాడ దుర్గాదేవిని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సతీసమేతంగాదర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కుమారస్వామి దంపతులకు ఆలయ ఇవో కోటేశ్వరమ్మ స్వాగతం పలకగా... ఆలయ మర్యదాల ప్రకారం పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం కుమారస్వామి దంపతులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.. ఈ సందర్బంగా కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఆమ్మ్మవారిని కోరుకున్నాన్నారు. శ్రావణ శుక్రవారం రోజున కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు... ఏపీ సిఎం చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడని ఈ సందర్బంగా కుమారస్వామి అన్నారు. రాజధాని లేని ర్రాష్టాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని, అమరావతి నిర్మాణం సజావుగా జరగాలని  కోరుకున్నాన్నారు. 17 ప్రాంతీయ పార్టీలను ఒక వేదిక పైకి తీసుకు రావడంలో చంద్రబాబు సఫలం మైయ్యారని, మొదటి  మీటింగ్ లో ప్రస్తుత  రాజకీయాల పై చర్చించామని కుమారస్వామి తెలిపారు....

Related Posts