YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గన్నవరం విమానాశ్రయంలో వీరప్ప మొయిలీకి ఘన స్వాగతం

గన్నవరం విమానాశ్రయంలో వీరప్ప మొయిలీకి ఘన స్వాగతం
కాంగ్రెస్ ఎంపీ,కర్ణాటక మాజీ సీఎం వీరప్పమొయిలీ కి గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఘనస్వాగతం లభించింది.విజయవాడలోని ఆంధ్రరత్న భవనంలో జరిగే ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు బెంగుళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు కె.వి.పి.రామచంద్రరావు, సుంకర పద్మశ్రీ తో పాటు పలువురు పార్టీ నేతలు,కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరప్పమొయిలీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశాలు మేరకు విజయవాడ కువచ్చానని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో యుద్ధవిమానాల కొనుగోలులో జరిగిన అవకతవకలు పై ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మీడియా సమావేశంలో పాల్గొనేందుకు వచ్చినట్లు తెలిపారు.

Related Posts