YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మండలీ నుంచి బీజేపీ వాకవుట్

మండలీ నుంచి బీజేపీ వాకవుట్

శాసన మండలి లో సోమవారం బీజేపీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రధానిని కించపరిచారంటూ బీజేపీ వాక్ ఔట్ చేసారు. దాంతో కాంగ్రెస్, టీడీపీ లు కుమ్మక్కు అయ్యాయని  టీడీపీ విమర్శలు గుప్పించింది.   సోము వీర్రాజుకు మంత్రి గంటా సవాల్ విసిరారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇచ్చినట్లు రుజువు చేస్తే రాజీనామా  చేస్తానని మంత్రి అన్నారు. నిరూపించకపోతే వీర్రాజు ఎం చేస్తారో చెప్పాలి. సోము వీరాజు ,గంటా మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు తో మండలి వేడేక్కింది.

Related Posts