YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రి దేవినేని ఉమతో నాకు ప్రాణహాని ఉంది..

మంత్రి దేవినేని ఉమతో నాకు ప్రాణహాని ఉంది..

ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు‌తో నాకు ప్రాణహాని ఉందంటూ ఓ వ్యక్తి హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. సురేష్ అనే వ్యక్తి గురువారం నగరంలోని బంజరాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మంత్రి దేవినేనిపై ఫిర్యాదు చేశారు. అమరావతిలోని తన భూమిని అమ్మాలని మంత్రి ఒత్తిడి తెస్తున్నారని ఆ యువకుడు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేగాక మంత్రి వల్ల నాకు ప్రాణహాని ఉందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Related Posts