YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ పర్యటన ఖరారు

రాహుల్ పర్యటన ఖరారు

కర్నూలు జిల్లాలో ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఖరాయింది. మంగళవారం  ఉదయం రాహుల్ కర్నూల్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు  ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభ కు సంబంధించిన ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. రానున్న ఎన్నికల కోసం కర్నూల్ నగరం నుంచే శంఖారావం పూరిస్తామని.. ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమంటున్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. 

Related Posts