YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పెరిగిన బంగారం ధరలు

 పెరిగిన బంగారం ధరలు
దేశవ్యాప్తంగా బంగారం ధరలుసోమవారం స్వల్పంగా పెరిగాయి. 100 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 వరకు పెరగ్గా, 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 వరకు పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.29,310 (10 గ్రాములు), 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,480 (10 గ్రాములు)గా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం క్రితం రోజుతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ.4115 వద్ద సాగుతుండగా కిలో వెండి ధర రూ.4,115 వద్ద ఉంది. 

Related Posts