కీ.శే. కొలచలమా అనంత పద్మనాభ యజ్ఞ నారాయణ దీక్షితులు గారి వైకుంఠ సమారాధన ఈ నెల 14 వ తేదీన నిర్వాహిస్తున్నట్టు సూర్య యాడ్స్ సిస్టమ్స్ చైర్మన్ కె.సూర్య నారాయణ మూర్తి.తెలిపారు..హైదరాబాద్, బేగంపేట్ గగనవిహార్ లోని తమ స్వగృహంలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రార్ధించారు..