YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నిజామాబాద్ లో తొలి ఆశీర్వాద సభ

నిజామాబాద్ లో తొలి ఆశీర్వాద సభ

అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్‌లో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభా స్థలాన్ని ఎంపీ కవిత ఇవాళ పరిశీలించారు. స్థానిక గిరిరాజా కళాశాల మైదానంలో సభా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను ఎంపీ కవిత దగ్గురుండి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా అక్టోబర్ 3 నుంచి సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రజా ఆశీర్వాద సభలు నిజామాబాద్‌తో ప్రారంభం కానున్నాయి.

Related Posts