YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ పెరిగిన పెట్రోలు ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోలు ధరలు

ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను సవరించడంతో.. శనివారం ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 18 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.83.40కి చేరింది. డీజిల్ ధర కూడా 21 పైసలు పెరిగి రూ.74.63కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ లీటర్ పెట్రోలు ధర 18 పైసలు పెరిగింది. దీంతో ముంబయిలో పెట్రోలు ధర రూ.90.75కు చేరింది. డీజిల్ ధర 22 పైసలు పెరిగి 79.23కి చేరింది.

Related Posts