YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

పాల కోసం గుక్కపట్టి ఏడ్చినా 'పాప'నికి..

పాల కోసం గుక్కపట్టి  ఏడ్చినా 'పాప'నికి..

- చిన్నారి గొంతు కోసిన కసాయి తల్లి  

ఏడాది వయసున్న చిన్నారి.. తల్లి పాల కోసం గుక్కపట్టి ఏడుస్తోంది. ఇప్పుడే కదా పాలిచ్చింది.. మళ్లీ మళ్లీ పాలు అడుగుతావా? అంటూ ఆ తల్లి ఆగ్రహానికి లోనైంది. పదేపదే పాలు కావాలని ఏడుస్తోన్న పసిబిడ్డను ఓ తల్లి కిరాతకంగా చంపేసింది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. ఏడాది వయసున్న చిన్నారి.. తల్లి పాల కోసం గుక్కపట్టి ఏడుస్తోంది. ఇప్పుడే కదా పాలిచ్చింది.. మళ్లీ మళ్లీ పాలు అడుగుతావా? అంటూ ఆ తల్లి ఆగ్రహానికి లోనైంది. తీవ్ర ఆవేశనికిలోనైన తల్లి.. తన ఏడాది పాపను గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని హత్య చేసిన నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Posts