YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జిఎస్ఎల్వి ఎమ్కె III-డి2 ప్రయోగం సఫలం కావడం ఇస్రో శాస్త్రవేత్తల కు అభినందనలు తెలిపిన ప్రధాని

 జిఎస్ఎల్వి ఎమ్కె III-డి2 ప్రయోగం సఫలం కావడం ఇస్రో  శాస్త్రవేత్తల కు అభినందనలు తెలిపిన ప్రధాని
 ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ జిఎస్ఎటి-29 ఉపగ్రహ వాహక నౌక జిఎస్ఎల్వి ఎంకె III-డి 2 ప్రయోగం సఫలం కావడం పట్ల ఇస్రో  (ఐఎస్ఆర్ఒ) శాస్త్రవేత్తల కు అభినందనలు తెలిపారు. “జిఎస్ఎటి-29 ఉపగ్రహ వాహక నౌక జిఎస్ఎల్వి ఎంకె III-డి2 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు మన శాస్త్రవేత్తల కు ఇవే నా హృదయ పూర్వక అభినందనలు.  ఈ ద్వంద్వ సాఫల్యం అత్యంత భారీ ఉపగ్రహాన్ని ఒక భారతీయ వాహక నౌక ద్వారా కక్ష్య లోకి ప్రవేశ పెట్టడం లో ఒక నూతనమైన రికార్డు ను నెలకొల్పడమైంది. ఈ ఉపగ్రహం మన దేశం లోని సుదూర ప్రాంతాల కు కూడా కమ్యూనికేశన్ ను, ఇంటర్ నెట్ సేవల ను అందించగలుగుతుందని ప్రధాన మంత్రి తన సందేశం లో పేర్కొన్నారు.

Related Posts