YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

డిసెంబర్ 11 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

డిసెంబర్ 11 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
డిసెంబర్ 11 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంట్ వ్యవహారాల కమిటీ (సీసీపీఏ) సమావేశమై..పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 11నుంచి జనవరి 8 వరకు కొనసాగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబర్‌లో ప్రారంభమవుతాయి. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శీతాకాల సమావేశాలు ఆలస్యం ప్రారంభం కానున్నాయి.

Related Posts