ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ డ్రైవర్ కల్నల్ నిజాముద్దిన్ (117 )మృతి చెందారు. బోస్ దేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో నిజాముద్దిన్ ఆయన దగ్గర డ్రైవర్ గా ,బాడీగార్డ్ గా ఎంతో నమ్మకంగా పని చేశారు. ఇటీవల భారత్ ప్రధాని నరేంద్ర మోడీ నిజాముద్దిన్ని కలిసిన సందర్భంలో ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు.