YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజస్థాన్‌లో199 స్థానాలకు ప్రారంభమైన పోలింగ్‌..!!

  రాజస్థాన్‌లో199 స్థానాలకు ప్రారంభమైన పోలింగ్‌..!!

రాజస్థాన్ అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను 199 సీట్లకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 51,687 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 1.44 లక్షల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు.  4.77 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ అధికారం నిలుపుకునేందుకు భాజపా, అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి.

Related Posts