YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

తెలంగాణ, రాజస్థాన్ లో ముగిసిన పోలింగ్..!!

 తెలంగాణ, రాజస్థాన్ లో ముగిసిన పోలింగ్..!!

 తెలంగాణ, రాజస్థాన్ రెండు రాష్ట్రాలలో పోలింగ్ ముగిసింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మరోపక్క రాజస్థాన్‌లో 200 శాసనసభా నియోజకవర్గాలకు గానూ 199 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

Related Posts