YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీ టికెట్ పై పోటీ చేయడం లేదని తేల్చిచెప్పిన మాధురి దీక్షిత్..!!

 బీజేపీ టికెట్ పై పోటీ  చేయడం లేదని తేల్చిచెప్పిన మాధురి దీక్షిత్..!!

 2019 పార్లమెంటు ఎన్నికల్లో పూణే స్థానం నుంచి మాధురీ దీక్షిత్ ను పోటీకి నిలపాలని బీజేపీ ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తాను బీజేపీ టికెట్ పై పోటీ చేయబోవడం లేదని తేల్చిచెప్పింది మాధురి దీక్షిత్. ఈ ఏడాది జూన్ లో మాధురితో   బీజేపీ చీఫ్ అమిత్ షా సమావేశమయ్యారు. గత నాలుగేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను వారికి వివరించారు. ఈ నేపథ్యంలో బీజేపీలో ఓ సీనియర్ నేత స్పందిస్తూ.. మాధురీ దీక్షిత్ కు పూణే టికెట్ ను పార్టీ హైకమాండ్ ఖరారు చేసిందని తెలిపారు. కానీ మాధురి దీక్షిత్ అవన్నీ  వదంతులేనని స్పష్టం చేసింది.

 

Related Posts