YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ..!!

మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ..!!

 ఏపీ సీఎం చంద్రబాబు.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు.విపక్షాల భేటీలో పాల్గొనేందుకు దిల్లీ చేరుకున్న ఆయన.. విమానాశ్రయం నుంచి నేరుగా మమత నివాసానికి వెళ్లారు. మధ్యాహ్నం జరిగే భాజపాయేతర పక్షాల సమావేశంపై వీరు చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబు వెంట తెదేపా ఎంపీలు అశోక్‌ గజపతి రాజు, మాగంటి బాబు, రవీంద్రబాబు, సీతారామలక్ష్మి ఉన్నారు.

Related Posts