YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల సమాచారం..

తిరుమల సమాచారం..

ఓం నమో వేంకటేశాయ!!

• ఈ రొజు గురువారం,  15.02.2018, ఉ!! 5 గంటల సమయానికి,

• నిన్న 54,575 మంది భక్తులకు స్వామివారి దర్శన  భాగ్యం కలిగినది.

•  వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో  02 కంపార్ట్ మెంట్స్ లలో  భక్తులు స్వావారి  దర్శనం కోసం వేచి ఉన్నారు.

• ప్రత్యేక దర్శనం (₹: 300)   వారికి 02 గంటల  సమయం పడుతుంది.

• కాలినడకన తిరుమల   చేరుకున్న భక్తులను   ఉ: 08 గంటల తరువాత   దర్శనానికి అనుమతిస్తారు.
‌ ‌
• సర్వదర్శనానికి 04 గంటల   సమయం పట్టవచ్చు.

• నిన్న స్వామివారికి హుండీలో  భక్తులు సమర్పించిన నగదు   ₹:3 కోట్లు.

• నిన్న 20,321 మంది   భక్తులు స్వామివారికి   తలనీలాలు సమర్పించి   మొక్కు చెల్లించుకున్నారు.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము

Related Posts