ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రొజు గురువారం, 15.02.2018, ఉ!! 5 గంటల సమయానికి,
• నిన్న 54,575 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.
• వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో 02 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
• ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి 02 గంటల సమయం పడుతుంది.
• కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.
• సర్వదర్శనానికి 04 గంటల సమయం పట్టవచ్చు.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3 కోట్లు.
• నిన్న 20,321 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము