YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శబరిమలలో మళ్లీ టెన్షన్..!!

శబరిమలలో మళ్లీ టెన్షన్..!!

శబరిమలలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. పంబ వద్ద 11 మంది మహిళలను అడ్డుకున్న భక్తులు. తాజాగా వార్షిక మండల పూజ త్వరలోనే మొదలుకానున్న నేపథ్యంలో చెన్నై కేంద్రంగా ఉన్న ఎన్జీవో మనిథి సంస్థ ఆందోళనకారులకు సవాలు విసిరింది. 10 నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉన్న 50 మంది మహిళలతో స్వామివారిని దర్శించుకుంటామని ప్రకటించింది. అంతేకాదు.. వీరిలో 11 మంది ఇప్పటికే పంబ వద్దకు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడే ఆందోళన చేస్తున్న పలువురు భక్తులు వీరిని అడ్డుకున్నారు. ఆలయంలోకి వీరిని వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. 

Related Posts