సొంత బిడ్డలా పెంచుకుంటున్న గోమాతకు ఓ శాస్త్రోక్తంగా శ్రీమంతం వేడుకను నిర్వహించారు. శుక్రవారం ఈ సంఘటన లక్షేట్టిఫేట్ మండలం లక్ష్మిపూర్ లో జరిగింది. ఆ గ్రామానికి చెందిన గంగుల లచ్చన్న దంపతులు తాము బిడ్డలగా పెంచుకున్న గోమాతకు వేదపండితుల చే అంగరంగ వైభవంగా శ్రీమంతం కార్యక్రమాన్ని జరిపించారు.