YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

మే 11న 'సాక్ష్యం' విడుద‌ల

Highlights

  • శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో 'సాక్ష్యం'
  • శ‌ర‌వేగంగా షూటింగ్
 మే 11న  'సాక్ష్యం' విడుద‌ల

బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'సాక్ష్యం'. శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుద‌ల తేదిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మే 11న వేస‌వి సంద‌ర్భంగా ఈ మూవీని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. జ‌గ‌ప‌తిబాబు, శ‌ర‌త్ కుమార్‌, మీనా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు అందిస్తున్నారు.

Related Posts