YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల సమాచారం 

Highlights

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము

తిరుమల సమాచారం 
  • ఓం నమో వేంకటేశాయ!!

• ఈ రోజు సోమవారం 18.02.2018  ఉ!! 5 గంటల సమయానికి,

• ఆదివారం 76,326 మంది  భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.

•  వైకుంఠం 'క్యూ' కాంప్లెక్స్ లో  03 కంపార్ట్ మెంట్స్ లలో భక్తులు స్వావారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

• ప్రత్యేక దర్శనం (₹: 300)వారికి 02 గంటలసమయం పడుతుంది.

• నిత్యం నడక మార్గమున అర్థరాత్రి 12:00 గంటల  నుండి అలిపిరి 14, శ్రీవారిమెట్టు 6 వేల  దివ్యదర్శనం టోకెన్లు జారీ   చేయబడును

• మొత్తం 20 వేల టోకెన్లు పూర్తియిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి

• కాలినడకన తిరుమల  చేరుకున్న భక్తులను  ఉ: 08 గంటల తరువాత  దర్శనానికి అనుమతిస్తారు.
‌ ‌
• సర్వదర్శనానికి 05 గంటల సమయం పట్టవచ్చు.

• ఆదివారం స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు  ₹:3.70 కోట్లు.

• ఆదివారం  31,256 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

Related Posts