YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఈ రోజు కార్యక్రమాలు

Highlights

  • తేదీ : 20-02-2018 , మంగళవారం 
  • విజయవాడలో..
  • గుంటూరులో..
ఈ రోజు  కార్యక్రమాలు

విజయవాడలో 

విషయం: మైలవరం నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష,సమయం: ఉదయం 10 గంటలకు,వేదిక: క్యాంప్‌ కార్యాలయం, విజయవాడ
 విషయం: నిరవధిక సమ్మె ప్రారంభం,సమయం: ఉదయం 10.30 గంటలకు,వేదిక: హెల్త్‌ యూనివర్శిటి
విషయం:అమరావతి పొయిట్‌ ప్రజమ్‌,సమయం: ఉదయం 11 గంటలకు,వేదిక: కల్చరల్‌ సెంటర్‌, మొగల్రాజపురం
 విషయం: ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో అందరికీ ఆరోగ్యం విజ్ఞాన సదస్సు,సమయం: సాయంత్రం 5 గంటలకు,వేదిక: ఎంబి భవన్‌, గవర్నరుపేట
 విషయం: గుండు హనుమంతరావు సంతాప సభ,సమయం: సాయంత్రం 6 గంటలకు,వేదిక: వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం

గుంటూరులో..
ఉదయం 11 గంటలకు జడ్పీ మీటింగ్‌ హాలులో చైర్‌పర్సన్‌ జానీమూన్‌ అధ్యక్షతన 2018-19 బడ్జెట్‌ సమావేశం ఉదయం 11 గంటలకు మారుతీనగర్‌ మారుతీ దేవాలయంలో సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామి కల్యాణం సాయంత్రం 5.30కు అరండల్‌పేట అవగాహన సంస్థ కార్యాలయంలో నగర ప్రజల కోసం నిర్వహిస్తున్న నవ్వు, నవ్వించు కార్యక్రమం.
సాయంత్రం 6.30 బృందావన్‌ గార్డెన్స్‌ వెంకటేశ్వర ఆలయంలో భాగవతంపై ఆధ్యాత్మిక ప్రవచనం.

Related Posts