YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

 కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపద్యం లో బడ్జెట్‌ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు.

Related Posts