YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పీఎన్‌బీ స్కామ్ తో సందిగ్ధంలో పడ్డ కోహ్లీ

Highlights

  •  బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగింపుపై సంశయం 
పీఎన్‌బీ స్కామ్ తో సందిగ్ధంలో పడ్డ కోహ్లీ

పంబాబ్ నేషనల్ బ్యాంకు రూ. 11,300 కోట్ల కుంభకోణం.. బ్యాంకింగ్ రంగాన్ని ఓ కుదుపు కుదిపేసిన పంబాబ్ నేషనల్ బ్యాంకు-నీరవ్ మోదీ 11,300 కోట్ల కుంభకోణం సెగ చివరికి భారత్ క్రికెట్టు జట్టు  కెప్టెన్ విరాట్ కోహ్లీ ని తాకింది.ఈ వ్యవహారంతో  బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ పీఎన్‌బీతో కొనసాగాలా..వద్దా  అన్న సందిగ్ధంలో పడ్డారు. వేల కోట్ల కుంభకోణం జరిగిన బ్యాంకుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తే.. తన బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుందన్న సంశయంలో కోహ్లీ ఉన్నారు. అంతకు ముందు బ్యాంకులో ఉన్న తన ఖాతాలనూ కోహ్లీ మూసేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Related Posts