YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈ నెల 26న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో వాదన

ఈ నెల 26న  అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో వాదన

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   గత నెల 29న అయోధ్య కేసు విచారణ ప్రారంభం కావాల్సిన ఉంది. అయితే, జస్టిస్ బాబ్డే సెలవుపై వెళ్లడంతో ఈ విచారణ వాయిదా పడింది. ఈ నెల 26న  అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. సెలవులో ఉన్న జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే తిరిగి రావడంతో వాదనలు ప్రారంభం కానున్నాయి.

Related Posts