YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ ప్రభుత్వం

అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ ప్రభుత్వం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:       

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ జాతీయ అద్యక్షులు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు.టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏ అంశంలో అవినీతికి పాల్పడ్డారో చెప్పాలని హోంమంత్రి చినరాజప్ప ప్రశ్నించారు.కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ అవినీతి కుంభ కోణాల్లో బీజేపీ ప్రభుత్వం కూరుకుపోయిందని ఆరోపించిన ఆయన ర్యాఫిల్ యుద్ద విమానాల్లో అవినీకి పాల్పడ్డారని అన్నారు.ప్రత్యేక హోదా అంశాన్ని అమలు చెయ్యని కేంధ్రం ఏవిదంగా ఏపీకి న్యాయం చేస్తుందని ప్రశ్నించారు.ఆంద్రప్రదేశ్ కి రావాల్సిన లక్ష కోట్ల నిదులను అడుగుతుంటే నిర్లక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీని నిలదీసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.

Related Posts