YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

 రాష్ట్రపతి బ్యాటింగ్ 

 రాష్ట్రపతి బ్యాటింగ్ 

 రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ బ్యాట్‌ను చేతబట్టి విర్చువల్ టెక్నాలజీ ద్వారా క్రికెట్ ఆడారు. ఢిల్లీలోని ఓ ఈ-స్పోర్ట్ సెంటర్‌లో లేటెస్ట్ గేమింగ్ టెక్నాలజీ ‘విర్చువల్ టెక్నాలజీ’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విర్చువల్ రియాల్టీ గీర్‌‌ను కళ్లకు కట్టుకుని బ్యాట్ చేసి అందర్నిఅలరించారు. ఈ  ఫోటోను భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

Related Posts