YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

వేసవి కానుకగా 'మెహబూబా'.

Highlights

  • ఇండో-పాక్ యుద్ధ నేపథ్యం
వేసవి కానుకగా 'మెహబూబా'.

ఆకాశ్ పూరీ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం 'మెహబూబా'. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.  రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హైదరాబాద్‌లలో చిత్రీకరణను జరుపుకుంది.. తాజాగా షూటింగ్ తాజాగా పూర్తైంది. 1971 ఇండో-పాక్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆకాశ్ పూరీ సరసన నేహా శెట్టి నటించింది. సందీప్ చౌతా సంగీతం అందించిన ఈ మూవీని వేసవి కానుకగా విడుదల చేయనున్నారు.ఈ విషయాన్ని నటి చార్మీ సోషల్ మీడియాలో తెలిపింది. మెహబూబా షూటింగ్ పూర్తైంది. "సంతృప్తిగా ఇంటికి వెళ్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్" అంటూ ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది.
 

Related Posts