YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు వద్దు 

Highlights

  • తీవ్ర ఆగ్రహానికి లోనైనా చంద్రబాబు 
  • పార్టీ ముఖ్యనేతల టేలికాన్ఫెరెన్స్ లో  దిశానిర్దేశం
బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు వద్దు 

బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. శనివారం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతల నిర్వహించారు. కేంద్రంపై ఒత్తిడి చేసే విషయంలో నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నా.. ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు" అని ముఖ్యనేతలకు చంద్రబాబు వివరించారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాన అజెండా కలిసి పనిచేయాలని నేతలకు ఆయన సూచించారు. ఈ సందర్బంగా  రాయలసీమలో బీజేపీ ప్రవేశపెట్టిన కర్నూలు డిక్లరేషన్‌ విషయాన్ని ముఖ్య నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుంటే రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలాడుతోందని పలువురు నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు.  విమర్శకులకు టెలికాన్ఫరెన్స్ వేదికగా ‘నేనూ రాయలసీమ బిడ్డనే.. విమర్శలు చేసేవారు గుర్తించుకోవాలి.

Related Posts