YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

న్యూస్‌టుడే ఎండీ కన్నుమూత 

న్యూస్‌టుడే ఎండీ కన్నుమూత 

న్యూస్‌టుడే ఎండీ గుత్తికొండ రమేష్ బాబు మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం హైదరాబాదు సుందరనగర్ లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని  పలువురు పాత్రికేయులు దేవునికి ప్రార్ధించారు. 

Related Posts