YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

పసిగుడ్డుతో భర్త అంత్యక్రియలకు హాజరైన ఓ మహిళా మేజర్‌

Highlights

  • ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్రాష్‌ ప్రమాదంలో మరణించిన భర్త, 
పసిగుడ్డుతో భర్త అంత్యక్రియలకు హాజరైన  ఓ మహిళా మేజర్‌

పుట్టెడు  శోకాన్ని దిగమింగుకొని తన ఐదు రోజుల పసి బిడ్డతో భర్త అంత్యక్రియలకు హాజరైనా ఓ మహిళా అధికారి కి  నెటిజన్లు సలాం కొడుతున్నారు. మేజర్‌ కుముద్‌ దోగ్రా భర్త, భారత ఏయిర్‌ఫోర్స్‌ అధికారి, వింగ్‌ కమాండర్‌ డీవాట్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్రాష్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.  ఫిబ్రవరి 15న అస్సాం మజులీ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన మరణించిన రెండు రోజులకే కుముద్‌ దోగ్రా ఓ పాపకు జన్మనిచ్చింది. గత బుధవారం డీవాట్స్‌ అంతక్రియలు జరగగా ఆమె తన ఐదు రోజుల పాపతో హజరయ్యారు. దేశం కోసం భారత్‌ సైన్యం ఎలాంటి త్యాగం చేస్తుందో అనడానికి ఈ ఘటనను నిదర్శనంగా పేర్కొనవచ్చు.

Related Posts