YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ కన్నుమూత..!!

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ కన్నుమూత..!!

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఆదివారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమారులు.  పారికర్‌ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో శనివారం ఆయనకు కృత్రిమ శ్వాస అందించారు. నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, మూడేళ్లపాటు రక్షణ శాఖ మంత్రిగా విశేష సేవలు అందించారు. నిరాడంబరత, నిజాయతీకి నిలువుటద్దంగా, మితవాద నేతగా ప్రశంసలు అందుకున్నారు.

Related Posts