YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఏపీ పైబర్ గ్రిడ్ దేశానికే ఆదర్శం

Highlights

  • పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం 
  • రెండోరోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు
ఏపీ పైబర్ గ్రిడ్ దేశానికే ఆదర్శం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పైబర్ గ్రిడ్ దేశానికే ఆదర్శమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం విశాఖపట్నంలో రెండోరోజు ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం మాట్లాడారు.

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం అన్నారు. 2022 నాటికి దేశంలో మూడోస్థానంలో ఏపీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఏపీ ఉంటుందన్నారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఉందని తెలిపారు.

Related Posts