YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

వెండితెరపై మెరవనున్న శ్రీదేవి 

Highlights

  • మామ్ ఆమె చివరి చిత్రం కాదంట
  •  డిసెంబర్ 21న 'జీరో' విడుదల
వెండితెరపై మెరవనున్న శ్రీదేవి 

జగదేక సుందరి శ్రీదేవి  మరో సినిమాలోకనిపించనుందట.ఆ చిత్రంలో నిజజీవిత పాత్రలోనే...అంటే శ్రీదేవి (స్టార్ హీరోయిన్) పాత్రలోనే ఆమె కనిపించబోతున్నారట.  షారూక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'జీరో'లో శ్రీదేవి మెరుపులా మెరిసి మాయమావితారని బాలీవుడ్ వర్గాల తాజా సమాచారం. 2017 లో విడుదలైన మామ్ చిత్రం అతిలోక సుందరి' శ్రీదేవి చివరిది కాన్నమాట. ఈ సమాచారం  శ్రీదేవి అభిమానులకు నిశ్చయంగా ఇది ఊరట కలిగించే విషయమే. 'మామ్' శ్రీదేవి చివరి సినిమా కాదట. మరో సినిమాలో ఆమె కనిపించనుందట. షారూక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'జీరో'లో శ్రీదేవి  ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారని సినీ టాక్.


ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో రాయ్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న రొమాంటిక్ ఫిల్మ్ 'జీరో'. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో శ్రీదేవి ఓ పార్టీ సీన్‌గా కనిపించే ఈ సన్నివేశంలో షారూక్, అలియా భట్, కరిష్మాకపూర్‌లతో కలిసి హల్‌చల్ చేస్తారని, ఈ సన్నివేశ చిత్రీకరణ ఇప్పటికే జరిగందని బాలీవుడ్ సమాచారం.అయితే అందాలరాశి తన మరణాంతరం కూడా వెండితెరపై కనిపించబోతున్నారు.

Related Posts