YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

తెలుగు రాష్ట్రాల్లో రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

 

నెల రోజులకు పైగా సాగిన ఎన్నికల ప్రచార హోరు మరో 32 గంటల్లో ముగియనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు మైకులు బంద్ కానున్నాయి. ఈ రెండు రోజులూ తెలుగు రాష్ట్రాల్లోని అందరు ప్రధాన నాయకులు, పోటీలో నిలబడిన అభ్యర్థులూ ప్రజల్లోకి వెళ్లి తమను గెలిపించాలని ప్రచారం చేయనున్నారు. నాయకులంతా రోడ్ షోలు, బైక్ ర్యాలీలు, సభలతో బిజీబిజీగా ఉన్నారు.

Related Posts