YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జరుగుతున్న ఎన్నికల తీరుపై నేడు విపక్ష నేతల భేటీ

జరుగుతున్న ఎన్నికల తీరుపై నేడు విపక్ష నేతల భేటీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో సమావేశం కావాలని విపక్ష నేతలు నిర్ణయించారు. దేశ రాజధానిలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో ఈరోజు ఉదయం 11.30 గంటల తర్వాత భేటీ కావాలని నిర్ణయించారు. సమావేశానికి ఏపీ, ఢిల్లీ సీఎంలు చంద్రబాబు, అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ నాయకులు అభిషేక్‌ మనుసింగ్వి, కపిల్‌సిబల్‌ తదితరులు హాజరు కానున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తీరు, ఈవీఎంలపై వస్తున్న అనుమానాలు, వీవీ ప్యాట్‌ స్లిప్పు లెక్కింపు, సుప్రీం కోర్టులో రివ్యూపిటిషన్‌ దాఖలు, ఈసీ పనితీరు తదితర అంశాలపై చర్చించనున్నారని సమాచారం.

Related Posts