YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా 50 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయారు

నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా 50 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయారు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

నోట్ల ర‌ద్దు చ‌ర్య త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా సుమారు50 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయిన‌ట్లు స్టేట్ ఆఫ్ వ‌ర్కింగ్ ఇండియా(ఎస్‌డ‌బ్ల్యూఐ) త‌న రిపోర్ట్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. అజిమ్ ప్రేమ్‌జీ యూనివ‌ర్సిటీకి చెందిన సెంట‌ర్ ఫ‌ర్ స‌స్టేయిన‌బుల్ ఎంప్లాయిమెంట్‌(సీఎస్ఈ) ఈ నివేదిక‌ను ప్ర‌చురించింది. యునిట్ లెవ‌ల్ డేటా ద్వారా ప‌రిశోధ‌కులు ఈ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. న‌వంబ‌ర్8,2016లో మోదీ స‌ర్కార్ పెద్ద నోట్ల ర‌ద్దును ప్ర‌క‌టించింది. అయితే ఆ త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాల వ‌ల్ల సుమారు 50 సంఖ్య పెరుగుతున్న‌ద‌నిమ‌రో వైపు ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం అవుతున్నాయ‌ని, డిమానిటైజేష‌న్ త‌ర్వాత ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింద‌ని రిపోర్ట్ రాసిన అమిత్ బోస్‌లే తెలిపారు.

Related Posts