YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఒడిశా లో రెచ్చిపోయిన మావోయిస్టులు

ఒడిశా లో  రెచ్చిపోయిన మావోయిస్టులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

గురువారం జరిగిన రెండవ విడత 2వ విడిత ఎన్నికల్లో ఒడిషా అడవుల్లో హింసాత్మ ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ సిబ్బంది లక్ష్యంగా మావోయిస్తులు  మందుపాతర పేల్చారు.  ఈ ఘటనలో పోలింగ్ ఏజెంట్ సంజుక్తా దిగల్ మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. కంధమాల్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ రోజున హింసాత్మాక ఘటనలకు పాల్పడతారని సమాచారం మేరకు మావోయిస్టులు లక్ష్యంగా భద్రతా బలగాలు.కుంబింగ్ విస్తృతం చేసాయి.  గురువారం జరిగిన ఘటన తరువాత జరిగిన కాల్పులో ఇద్దరు మావోయిస్టు మరణించారని సమాచారం.  

Related Posts