YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వెంకయ్యనాయుడు కోసం సరికొత్త రైలు బోగీ

వెంకయ్యనాయుడు కోసం సరికొత్త రైలు బోగీ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
 

దక్షిణ రైల్వే శాఖ ఇంజినీర్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోసం ప్రత్యేకంగా ఓ రైలు బోగీని తయారుచేశారు. దీంట్లో ఫైవ్ స్టార్ తరహాలో సౌకర్యాలు ఉంటాయి. విలాసానికి మారుపేరుగా నిలవడమే కాకుండా, అత్యాధునిక సదుపాయాలతో నడిచే కార్యాలయంలా ఈ బోగీ ఉండనుంది. వెంకయ్యనాయుడు ఈ నెల 23న చెన్నై, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

Related Posts