YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీ నూతన కార్యాలయంలో మంత్రి మాణిక్యాల రావు 

బీజేపీ నూతన కార్యాలయంలో మంత్రి మాణిక్యాల రావు 


ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు  తొలిసారిగా సందర్శించారు. మంగళవారం ఆయనతో పాటుగా పార్టీ కార్యాలయాన్ని సందర్శించినవారిలో  హైదరాబాద్ ఎమ్మెల్సీ రామచరరావు, సౌత్ సెంటర్ల రైల్వే ప్రయాణికుల కమిటి సభ్యులు చిరువోలు .బుచ్చిరాజు తదితరులు ఉన్నారు.

Related Posts