YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
మూడవ విడత జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లో జరుగుతున్న పోలింగ్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రనిప్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అంతకుముందు అయన తన తల్లి హీరా బెన్ కు నమస్కరించి ఆశిస్సులు పోందారు. ప్రధాని పోలింగ్ బూత్ కు రానుండంతో  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.   ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పవిత్రమైన ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందన్నారు.  అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.  కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందం కలుగుతుందని ప్రధాని అన్నారు. 

Related Posts