YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తూర్పు దిల్లీ లోక్ సభ బరిలో తెలుగు మహిళ..!!

తూర్పు దిల్లీ లోక్ సభ బరిలో తెలుగు మహిళ..!!

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తూర్పు ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగు మహిళా ఎన్నికల బరిలో నిలుచున్నారు.. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన దీప్తి నాదెండ్ల 1999 నుంచి ఢీల్లీలో నివాసం ఉంటున్నారు. ఆమె పిరమిడ్ పార్టీ అఫ్ ఇండియా తరపున పోటీ చేస్తున్నారు.. ఆమె వృతురీత్యా ఫార్మసిస్ట్ అయినా ఆమె ఢిల్లీ లోని ఐఐటి కోచింగ్ సెంటర్లో పని చేసి తరువాత కొన్ని ఒత్తిడిలతో యోగ వైపు మళ్లారు.. మంచి ఫలితం కనిపించడంతో యోగ ప్రచారమే లక్ష్యంగా పనిచేస్తున్న పిరమిడ్ పార్టీ అఫ్ ఇండియాలో చేరారు. ప్రస్తుతం తన నియోజకవర్గంలో సహచరులతో కలిసి క్షేత్ర స్థాయిలో  ప్రచారం నిర్వహిస్తున్నారు.

Related Posts