ఫ్లోరోసిస్ పీడిత (పాత) నల్లగొండ జిల్లాలో ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించే మిషన్ భగీరథ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నూతనకల్ మండలం చిల్పకుంట్ల వద్ద నిర్మించిన నీటిశుద్ధి కేంద్రాన్ని ఈరోజు రాష్ట్ర మంత్రులు శ్రీ @KTRTRS, శ్రీ జగదీష్రెడ్డి ప్రారంభించనున్నారు #MissionBhagiratha pic.twitter.com/8wkPHQeIQF
— Min IT, Telangana (@MinIT_Telangana) February 28, 2018