YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత.. నేటి సాయంత్రం అంత్యక్రియలు..!!

జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత.. నేటి సాయంత్రం అంత్యక్రియలు..!!

జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు. గడచిన నెల రోజులుగా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించి మృతి చెందారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఇద్దరు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, న్యాయవాదులుగా రాణిస్తుండగా, మరొకరు ఇంజనీర్ గా ఉన్నారు. 

Related Posts