YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముగిసిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు

Highlights

  • ఏడు కిలోమీటర్ల మేర జరిగిన అంతిమ యాత్ర
  • విల్లే పార్లేలోని సమాజసేవ శ్మశానవాటికలో అంత్యక్రియలు
ముగిసిన శ్రీదేవి  అంతిమ సంస్కారాలు

 ముంబయిలో బుధవారం ప్రముఖ సినీ నటి  శ్రీదేవి భౌతిక కాయానికి  ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి . అంతకు ముందు  ఆమె అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర జరిగి, విల్లే పార్లేలోని సమాజసేవ శ్మశానవాటికకు చేరుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. తారాలోకం, అభిమానులు ఆమెను కడసారి చూడడానికి అక్కడకు చేరుకున్నారు. అందరి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి.

 

 

Last rites ceremony of #Sridevi begins at Vile Parle Seva Samaj Crematorium in Mumbai. pic.twitter.com/BGvnnPhVbm

— ANI (@ANI) February 28, 2018

Related Posts