YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

‘ఫణి’ తుపాన్‌ బీభత్సం..

‘ఫణి’ తుపాన్‌ బీభత్సం..

ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణాన్ని ‘ఫణి’ తుపాన్‌ విధ్వంసం చేసింది. తుపాన్‌ బీభత్సానికి పూరీ పట్టణంలోనే 21 మంది మృత్యువాత పడ్డారని జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. ఇళ్ల గోడలు కూలిన ఘటనలో 9 మంది చనిపోయారని ప్రకటించారు. తాజాగా వెలుగు చూస్తున్న ఘటనలతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Related Posts