YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారు

Highlights

  • 5వ తేదీ నుంచి సమావేశాలు .. కోడెల 
  • సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలి  
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలను మార్చి 5వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. సమావేశాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ కోడెల, శాసన మండలి చైర్మన్ ఫరూక్ అమరావతిలో సమీక్షించారు. అనంతరం కోడెల మీడియాతో మాట్లాడారు. శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ ఎమ్మెల్యేలను కోరానని.. వారు సమావేశాలకు వస్తారని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు.

Related Posts