YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుప్రీంకోర్టుకు 11 నుండి నుంచి వేసవి సెలవులు

సుప్రీంకోర్టుకు 11 నుండి  నుంచి వేసవి సెలవులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

భారత అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఈ నెల 11 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. వేసవి సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేశారు.
* మే 13 నుంచి 20వరకు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం.
*మే 21 నుంచి 24 వరకు జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం.
* మే 25 నుంచి  మే 30వరకు సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం.
* మే 31 నుంచి  జూన్‌ 2వరకు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం.
* జూన్‌ 3నుంచి జూన్ 5వరకు జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం.
*జూన్‌ 6 నుంచి జూన్‌ 13 వరకు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి ధర్మాసనం.
* జూన్‌ 14 నుంచి జూన్‌30 వరకు ధర్మాసనాల వివరాలను తదుపరి వెల్లడిస్తామని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి.

Related Posts