YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఫణి ఎఫెక్ట్ కు జగన్నాధస్వామి ఆలయానికి దెబ్బలు

 ఫణి ఎఫెక్ట్ కు జగన్నాధస్వామి ఆలయానికి దెబ్బలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఒడిశాపై ఫణి తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపిన సంగతి తెలిసిందే. పెను విపత్తును కలగజేసిన ఈ తుపాను... ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ ఆలయంపై కూడా ప్రభావం చూపింది. తుపాను దెబ్బకు ఆలయం కొంత మేర దెబ్బతిన్నదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఉషా శర్మ తెలిపారుఆలయంలో కొచ్చి చోట్ల పెచ్చులు ఊడిపోయాయని ఉషా శర్మ వెల్లడించారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర కంటే ముందే అవసరమైన అన్ని మరమ్మతులను పూర్తి చేస్తామని చెప్పారు. కోణార్క్ దేవాలయం గార్డెన్ కూడా ధ్వంసమయిందని తెలిపారు. దాదాపు 210 భారీ వృక్షాలు నేలకొరిగాయని చెప్పారు.

Related Posts